Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌లో గీతను గురించి అడిగి తెలుసుకున్న సుష్మాస్వరాజ్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (11:35 IST)
చిన్న వయసులో తప్పిపోయి పాకిస్థాన్‌ చేరిన యువతి గీత గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆరా తీశారు. ఆమె స్థితిగతులపై కనుక్కోవాలని పాకిస్థాన్‌లో భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించారు. 
 
భారత రాయబారి రాఘవన్‌ను సతీసమేతంగా వెళ్లి ఆ యువతిని కలుసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 13 యేళ్ళ కిందట పాక్ లోని పంజాబ్ రేంజర్లకు గీత దొరికిన విషయం తెలిసిందే అప్పటి నుంచి గీత పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ స్వచ్ఛంద సంస్థలో ఉంటోంది. 
 
మాటలు రాని గీత తన గ్రామం, తల్లిదండ్రులను గుర్తుపట్టి చెప్పలేక పోతోంది. అందుకే ఆ స్వచ్ఛంద సంస్థ చేరదీసి ఆమెను తిరిగి భారత్‌లోని స్వగ్రామానికి పంపే ప్రయత్నాలు చేస్తోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments