Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 విశ్వవిజేతగా నిలిచేది మాత్రం "మెన్ ఇన్ బ్లూ'': సుందర్ పిచాయ్

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (11:56 IST)
2019 ప్రపంచ కప్‌‌ను ఏ జట్టు గెలుచుకుంటుందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌తో ఇంగ్లండ్ తలపడుతుందని చెప్పారు. చివరకు విశ్వవిజేతగా నిలిచేది మాత్రం మెన్ ఇన్ బ్లూ (భారత్) అని సుందర్ పిచాయ్ అంచనా వేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా బలమైన జట్లు అని చెప్పారు. 
 
తాను క్రికెట్ కు పెద్ద అభిమానినని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాకు వచ్చిన కొత్తల్లో తాను తొలిసారి బేస్ బాల్ మ్యాచ్ ఆడానని.. తాను కొట్టిన బంతి వెనక వైపుగా వెళ్లిందని, క్రికెట్లో అయితే అది చాలా మంచి షాట్ అని చమత్కరించారు. 
 
క్రికెట్లో వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు బ్యాట్ చేతిలో పట్టుకొని పరుగెడతామని, బేస్ బాల్ లో కూడా అదే విధంగా బ్యాట్ పట్టుకుని పరుగెత్తానని చెప్పారు. ఇక బేస్ బాల్ కొంచెం కష్టమనిపించిందని.. కానీ, ఇప్పటికీ తనకు క్రికెటే ఇష్టమని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా తాను మారుతానని సుందర్ పిచాయ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments