పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ వీడియో... కాశ్మీరీ విద్యార్థుల అరెస్ట్

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (13:25 IST)
పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసిన ముగ్గురు విద్యార్థులను కర్ణాటకలో పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, హూబ్లీలో కేఎల్ యూనివర్శిటీలో కాశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు చదువుతున్నారు. 
 
ఈ ముగ్గురు పాకిస్థాన్‌కు మద్దతుగా అభిప్రాయాలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
యూనివర్శిటీ తరపున కూడా ఆ ముగ్గురు విద్యార్థులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన విద్యార్థుల వద్ద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

Devi Sri Prasad: సింగ్ గీతం’ కోసమైనా ఈ మ్యూజికల్ ఫిల్మ్.ఆడాలి : దేవీశ్రీ ప్రసాద్

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

తర్వాతి కథనం
Show comments