పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ వీడియో... కాశ్మీరీ విద్యార్థుల అరెస్ట్

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (13:25 IST)
పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసిన ముగ్గురు విద్యార్థులను కర్ణాటకలో పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, హూబ్లీలో కేఎల్ యూనివర్శిటీలో కాశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు చదువుతున్నారు. 
 
ఈ ముగ్గురు పాకిస్థాన్‌కు మద్దతుగా అభిప్రాయాలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
యూనివర్శిటీ తరపున కూడా ఆ ముగ్గురు విద్యార్థులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన విద్యార్థుల వద్ద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments