Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్.. థూ.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను తినేశారు... (Video)

సాధారణంగా మరుగుదొడ్డిపక్కన భోజనం చేయాలంటేనే వాంతులు చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పురుషులు మూత్ర విసర్జన చేసే టాయ్‌లెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని ఆరగించారు కొంతమంది సిబ్బంది.

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (16:18 IST)
సాధారణంగా మరుగుదొడ్డిపక్కన భోజనం చేయాలంటేనే వాంతులు చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పురుషులు మూత్ర విసర్జన చేసే టాయ్‌లెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని ఆరగించారు కొంతమంది సిబ్బంది. ఇలా ఎందుకు చేశారో తెలుసా.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకట. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను తెలుసుకుందాం.
 
తమ కంపెనీలో టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతామని.. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. అంతేనా, కంపెనీ ఉద్యోగులకు టాయిలెట్ల శుభ్రతపై నమ్మకం కలిగించేందుకు, తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఓ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా, దాదాపు 20 మంది ఉద్యోగులు.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను ఆరగించారు. అంతేకాకుండా అదే టాయిలెట్ గదిలో డైనింగ్ టేబుల్ వేసుకుని భోజనం కూడా చేశారు. శుభ్రతపై తమకున్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించడానికి చైనా కంపెనీ ఈ పని చేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం