Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో 16 మంది మత్స్యకారులు, 3 బోట్లు స్వాధీనం

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:53 IST)
శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో తమిళనాడుకు చెందిన 16 మంది మత్స్యకారులు ఉన్నారు. మంగళవారం లంక ప్రాదేశిక జలాల్లో ప్రవేశించి చేపలు పడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు చెప్పారు. వారితో పాటు 3 బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టైన మత్స్యకారులు పుదుకొట్టాయి జిల్లాలోని జగదాపట్టినంకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.
 
అయితే సెల్వరాజ్ అనే ఓ మత్స్యకారుడు చనిపోయాడని, అతని మృతదేహం బోటులో ఉండగా గుర్తించినట్టు తెలిపారు. జాఫ్నా జిల్లాలోని కంగెన్‌సన్దురైలో మూడు బోట్లు అర్థరాత్రి చేపల వేటలో ఉండగా బోట్లను నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని ఫిషెరీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరక్టర్ రవిచంద్రన్ చెప్పారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments