Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కొత్త లంకాధిపతి ఎన్నిక - రేసులో దులన్ అలహా పెరుమాను

Webdunia
బుధవారం, 20 జులై 2022 (11:43 IST)
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న శ్రీలంకలో బుధవారం కొత్త లంకాధిపతి ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే కొనసాగుతున్నారు. దీంతో లంక కొత్త పార్లమెంట్ నేడు కొత్త అధ్యక్షుడు, ప్రధానమంత్రిని ఎన్నుకోనుంది. కాగా, 44 యేళ్లలో శ్రీలంక దేశాధ్యక్షుడిని పార్లమెంట్ నేరుగా ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఆర్థిక సంక్షోభంతో పాటు ప్రజల తిరుగుబాటుకారణంగా మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం వడిచి పారిపోయాడు. ఈ క్రమంలో తాత్కాలిక అధ్యక్షుడుగా రణిలి విక్రమ సింగ్ ప్రమాణం చేశారు. ఈయన సారథ్యంలో బుధవారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 
 
మరోవైపు, కొత్త లంకాధిపతి రేసులో దులస్ అలహోప్పెరుమాను, ప్రధానమంత్రి పదవికి సాజిత్ ప్రేమదాస ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక పార్లమెంట్‌లో 225 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎస్ఎల్‌పీపీకి 101 మంది, ఎస్.జే.బికి 50, మిగిలిన సభ్యులు ఇతర చిన్నాచితక పార్టీలకు చెందిన వారుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments