నేడు కొత్త లంకాధిపతి ఎన్నిక - రేసులో దులన్ అలహా పెరుమాను

Webdunia
బుధవారం, 20 జులై 2022 (11:43 IST)
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న శ్రీలంకలో బుధవారం కొత్త లంకాధిపతి ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే కొనసాగుతున్నారు. దీంతో లంక కొత్త పార్లమెంట్ నేడు కొత్త అధ్యక్షుడు, ప్రధానమంత్రిని ఎన్నుకోనుంది. కాగా, 44 యేళ్లలో శ్రీలంక దేశాధ్యక్షుడిని పార్లమెంట్ నేరుగా ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఆర్థిక సంక్షోభంతో పాటు ప్రజల తిరుగుబాటుకారణంగా మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం వడిచి పారిపోయాడు. ఈ క్రమంలో తాత్కాలిక అధ్యక్షుడుగా రణిలి విక్రమ సింగ్ ప్రమాణం చేశారు. ఈయన సారథ్యంలో బుధవారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 
 
మరోవైపు, కొత్త లంకాధిపతి రేసులో దులస్ అలహోప్పెరుమాను, ప్రధానమంత్రి పదవికి సాజిత్ ప్రేమదాస ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక పార్లమెంట్‌లో 225 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎస్ఎల్‌పీపీకి 101 మంది, ఎస్.జే.బికి 50, మిగిలిన సభ్యులు ఇతర చిన్నాచితక పార్టీలకు చెందిన వారుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments