Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కొత్త లంకాధిపతి ఎన్నిక - రేసులో దులన్ అలహా పెరుమాను

Webdunia
బుధవారం, 20 జులై 2022 (11:43 IST)
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న శ్రీలంకలో బుధవారం కొత్త లంకాధిపతి ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే కొనసాగుతున్నారు. దీంతో లంక కొత్త పార్లమెంట్ నేడు కొత్త అధ్యక్షుడు, ప్రధానమంత్రిని ఎన్నుకోనుంది. కాగా, 44 యేళ్లలో శ్రీలంక దేశాధ్యక్షుడిని పార్లమెంట్ నేరుగా ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఆర్థిక సంక్షోభంతో పాటు ప్రజల తిరుగుబాటుకారణంగా మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం వడిచి పారిపోయాడు. ఈ క్రమంలో తాత్కాలిక అధ్యక్షుడుగా రణిలి విక్రమ సింగ్ ప్రమాణం చేశారు. ఈయన సారథ్యంలో బుధవారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 
 
మరోవైపు, కొత్త లంకాధిపతి రేసులో దులస్ అలహోప్పెరుమాను, ప్రధానమంత్రి పదవికి సాజిత్ ప్రేమదాస ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక పార్లమెంట్‌లో 225 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎస్ఎల్‌పీపీకి 101 మంది, ఎస్.జే.బికి 50, మిగిలిన సభ్యులు ఇతర చిన్నాచితక పార్టీలకు చెందిన వారుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments