Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచారణకు హాజరుకావాల్సిందే... రాజపక్సే‌కు విచారణ కమిషన్ సమన్లు..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:24 IST)
శ్రీలంక మాజీ అధ్యక్షు మహీంద రాజపక్సే‌కు మరో షాక్ తగిలింది. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదని,  ఫలితాలు వెల్లడి కాకముందే అధ్యక్ష భవనం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదు.
 
ఇంతలోనే మరో షాక్‌కు గురైయ్యాడు. అవినీతి ఆరోపణల విచారణ కమిషన్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదిన విచారణకు హాజరు కావాల్సిందే నంటూ ఆదేశించింది. కాగా రాజపక్సే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments