Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కొరియా- మళ్లీ మూతబడిన 250 పాఠశాలలు..ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:30 IST)
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో అక్కడ తెరుచుకున్న 200కి పైబడిన పాఠశాలలు రెండు రోజుల్లోనే మళ్లీ మూతపడ్డాయి. గత 24 గంటల్లో 56 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో.. ప్రజలు ఎక్కువ తిరగడం కారణంగా వైరస్ సంఖ్య పెరుగుతుందని గమనించిన అధికారులు.. తెరుచుకున్న పాఠశాలలను తిరిగి మూసివేశారు.
 
దక్షిణ కొరియాకు చెందిన కూపాంగ్‌ గిడ్డంగిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనాయి. పుచ్చియోన్ ప్రాంతంలో వున్న ఈ గిడ్డంగిలో పనిచేసే కార్మికులకు, దుస్తుల నుంచి, చెప్పుల నుంచి కరోనా వైరస్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు. ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో బుచ్చియోన్ ప్రాంతంలో ఇదివరకే ప్రారంభమైన 251కి పైబడిన పాఠశాలలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తిరిగి మూతబడ్డాయి. దక్షిణ కొరియా రాజధానిలో ఇప్పటికే ఓ విద్యార్థికి కరోనా సోకింది. ఆ విద్యార్థి తల్లి కూపింగ్ గిడ్డంగిలో పనిచేస్తున్నారనడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments