Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కొరియా రచయిత్రికి నోబెల్ పురస్కారం

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (18:47 IST)
సాహితీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ ప్రైజ్‌ విజేతను గురువారం ప్రకటించారు. ఈ పురస్కారం దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు వరించింది. చారిత్రక వేదనలతో సంఘర్షిస్తూ, మానవ జీవిత దౌర్భల్యాన్ని ఎత్తి చూపేలా తీవ్రతతో కూడిన వచన కవిత్వం హాన్ కాంగ్ కలం నుంచి జారువారిందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. 
 
53 యేళ్ల హాన్ కాంగ్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన సుప్రసిద్ధ రచయిత్రి. ఆమె తండ్రి హాన్ సంగ్ ఒన్ కూడా ఒక నవలా రయితే. సాయితీ కుటుంబంలో పుట్టిన హాన్ కాంగ్, యాన్సెల్ యూనివర్శిటీ నుంచి సాహిత్యంలో డిగ్రీ స్వీకరించారు. అనేక రచనలతో కొరియా సాహితీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments