Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమాలియా రాజధాని రక్తసిక్తం ... మొగదిషులో మారణహోమం

ఆఫ్రికాదేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఏకంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (07:18 IST)
ఆఫ్రికాదేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఏకంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
నిత్యం రద్దీగా ఉండే కె-5 కూడలిలోని సఫారీ బయట ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో దాడి చేశారు. శక్తిమంతమైన ఈ పేలుడుకు సమీపంలోని భవనాలు తునాతునకలయ్యాయి. ప్రజల శరీరాలు ఛిద్రమై ఎగిరిపడ్డాయి. మృతదేహాలు కాలి గుర్తుపట్ట లేనంతగా మారిపోయాయి. రక్తమోడుతున్న శరీరాలతో ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. 
 
ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 300కి చేరుకుంది. పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అల్-షబాబ్' ఈ దాడికి పాల్పడినట్టు ప్రభుత్వ అనుమానిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments