Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డను డైల్ చంపేశాడు.. మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్.. రూ.3కోట్ల భారీ జరిమానా

సోషల్ మీడియా వివాదాలకు వేదిక అవుతోంది. ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఓ మహిళ పాత స్నేహితుడిని హంతకుడని ఫేస్ బుక్ ద్వారా

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (15:44 IST)
సోషల్ మీడియా వివాదాలకు వేదిక అవుతోంది. ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఓ మహిళ పాత స్నేహితుడిని హంతకుడని ఫేస్ బుక్ ద్వారా ఆరోపించడం ద్వారా భారీ జరిమానాకు గురైంది. వివరాల్లోకి వెళితే.. యాష్ విల్లేకు చెందిన జాక్వెలిన్ హమ్మండ్ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని తాను చంపలేదని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. 
 
తన పాత స్నేహితుడు డైల్ తన కొడుకును హతమార్చాడని ఆరోపించింది. అయితే డైల్ హమ్మండ్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నాడు. ఆమెపై పరువునష్టం దావా వేశాడు. జాక్వెలిన్ హమ్మండ్‌పై అతడు పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును విచారిస్తున్న కోర్టు తాజాగా హమ్మండ్‌ను దోషిగా ప్రకటించింది. ఇంకా కోర్టు సదరు మహిళకు రూ.3.24 కోట్ల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినా కోర్టు తీర్పు ఇచ్చింది. 
 
హమ్మడ్ బిడ్డను తాను చంపేసానని విమర్శించడంతో ఎంతో ఆవేదనకు గురైయ్యానని.. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసే వారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠంగా నిలుస్తుందని డైల్ చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

తర్వాతి కథనం
Show comments