Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డను డైల్ చంపేశాడు.. మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్.. రూ.3కోట్ల భారీ జరిమానా

సోషల్ మీడియా వివాదాలకు వేదిక అవుతోంది. ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఓ మహిళ పాత స్నేహితుడిని హంతకుడని ఫేస్ బుక్ ద్వారా

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (15:44 IST)
సోషల్ మీడియా వివాదాలకు వేదిక అవుతోంది. ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఓ మహిళ పాత స్నేహితుడిని హంతకుడని ఫేస్ బుక్ ద్వారా ఆరోపించడం ద్వారా భారీ జరిమానాకు గురైంది. వివరాల్లోకి వెళితే.. యాష్ విల్లేకు చెందిన జాక్వెలిన్ హమ్మండ్ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని తాను చంపలేదని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. 
 
తన పాత స్నేహితుడు డైల్ తన కొడుకును హతమార్చాడని ఆరోపించింది. అయితే డైల్ హమ్మండ్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నాడు. ఆమెపై పరువునష్టం దావా వేశాడు. జాక్వెలిన్ హమ్మండ్‌పై అతడు పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును విచారిస్తున్న కోర్టు తాజాగా హమ్మండ్‌ను దోషిగా ప్రకటించింది. ఇంకా కోర్టు సదరు మహిళకు రూ.3.24 కోట్ల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినా కోర్టు తీర్పు ఇచ్చింది. 
 
హమ్మడ్ బిడ్డను తాను చంపేసానని విమర్శించడంతో ఎంతో ఆవేదనకు గురైయ్యానని.. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసే వారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠంగా నిలుస్తుందని డైల్ చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments