Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సింగపూర్.. భారత ఐటీ కంపెనీలకు కొత్త తలనొప్పి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సింగపూర్ కూడా పయనించాలని నిర్ణయించింది. తమ దేశంలో పనిచేసే భారత ఐటీ కంపెనీలు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం భారత ఐటి నిపుణు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (17:11 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సింగపూర్ కూడా పయనించాలని నిర్ణయించింది. తమ దేశంలో పనిచేసే భారత ఐటీ కంపెనీలు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం భారత ఐటి నిపుణులకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. గడువు ముగిసిన వీసాలు పొడిగించేందుకూ ససేమిరా అంటోంది. అంతేగాకుండా కొత్త వీసాల జారీని దాదాపుగా ఆపేశారు. 
 
ఇక వీసా గడువు ముగియనుండతోనే ఆ దేశం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిర్ణయంతో సింగపూర్ కేంద్రంగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలకు ఐటీ సేవలు అందిస్తున్న భారత ఐటీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  
 
వీసాల నిరాకరణతో ప్రస్తుతం సింగపూర్‌లోని భారత కంపెనీల్లో పనిచేసే భారత ఐటీ నిపుణుల సంఖ్య ప్రస్తుతం పదివేలకు దిగువ స్థాయికి పడిపోయిందని నాస్కామ్ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై సింగపూర్ సర్కారుతో చర్చలు జరిపినా.. ఫలితం దక్కలేదు. దీంతో సింగపూర్‌ నుంచి తమ కంపెనీలను వేరే చోటికి తరలించడం మేలని భారత ఐటి కంపెనీలు భావిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments