డోక్ లా నుంచి కదిలేది లేదన్న భారత్.. దిక్కుతోచని చైనా

డ్రాగన్ కంట్రీకి హెచ్చరికలకు తాము లొంగే రకం కాదని.. భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దులో శాంతి నెలకొనాలంటే డోక్లాం నుంచి భారత్ భేషరతుగా తన సైన్యాన్ని వె

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (16:26 IST)
డ్రాగన్ కంట్రీకి హెచ్చరికలకు తాము లొంగే రకం కాదని.. భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దులో శాంతి నెలకొనాలంటే డోక్లాం నుంచి భారత్ భేషరతుగా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని చైనా హెచ్చరించింది. 
 
అయితే ఈ వాఖ్యలను భారత సైన్యం పట్టించుకోలేదు. ఇండియన్ ఆర్మీ అక్కడే టెంట్లు వేసుకుని సుదీర్ఘంగా అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తద్వారా తాము దేనికైనా సిద్ధమనే సంకేతాన్ని ఇండియన్ ఆర్మీ చైనాకు పంపింది. కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి వెళ్లే సమస్యే లేదని భారత్ తేల్చి చెప్పింది. 
 
మరోవైపు చైనా మాత్రం తాము వెనక్కి తగ్గబోమని, రాజీ పడే ప్రసక్తే లేదని అంటోంది. భారత్‌లో పర్యటించే తమ దేశీయులు అప్రమత్తంగా ఉండాలంటూ చైనా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వ్యక్తిగత భద్రత, స్థానిక భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేసుకుని అప్రమత్తత పాటించాలని సూచించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments