Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెను చూస్తే మగాడిలా ఉంది.. పైగా మూడ్ రాదు.. రేప్ ఎలా చేస్తాం!!

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (15:09 IST)
తనపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి నిండు కోర్టులో సిగ్గు విడిచి చెప్పినా కోర్టు నమ్మలేదు. పైగా, ఆమె మగాడిలా ఉంది. ఆమెను ఎలా రేప్ చేస్తారంటూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదురు ప్రశ్న వేసింది. దీంతో బాధితురాలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మిన్నకుండిపోయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అంకోనాలో 2015లో ఓ యువతి(22)ని ఇద్దరు వ్యక్తులు మత్తుమందిచ్చి అత్యాచారం జరిపారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై మహిళ కోర్టులో కేసు వేసింది. 2016లో వారికి శిక్ష పడింది. కానీ నిందితులు తమకు న్యాయం చేయాలంటూ 2017లో పై కోర్టును ఆశ్రయించారు. 
 
ముగ్గురు మహిళా జడ్జీలతో కూడిన ధర్మాసనం వారిని విచారించింది. మీరు నిజంగా రేప్ చేసారా అని జడ్జీలు ప్రశ్నించారు. ఆమె చూస్తే మగాడిలా ఉంది, అందవిహీనంగా ఉంది ఆమెను చూస్తే మాకు మూడ్ ఎలా వస్తుందని చెప్పారు. ధర్మాసనం కూడా వారికి మద్దతు ఇచ్చింది. ఆమె రూపాన్ని పరిగణనలోకి తీసుకుని వారిని విడుదల చేసింది. దాంతో మహిళ కూడా తనకు న్యాయం చేయాలంటూ మళ్లీ సుప్రీంలో కేసు దాఖలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం