Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు రైళ్ల ఢీ: నలుగురి మృతి.. 40 మందికి గాయాలు!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (15:51 IST)
ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు రైళ్లు ఢీ కొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన జపాన్‌లోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒకే ట్రాక్‌పై వెళుతున్న రెండు ప్యాసింజర్ రైళ్లు రోసెన్‌హామ్, హోజ్‌కిర్చిన్ స్టేషన్ల మధ్య ఢీకొన్నాయి. మునిచ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బవేరియా ప్రాంతంలోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ సంఘటనలో నలుగురు మృతిచెందగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. గాయపడినవారిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలన్నీ తిరగబడ్డాయి. ఎక్కువమందికి గాయాలైనట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. రైలు బోగీల శిథిలాల కింద చిక్కున్న ప్రయాణికులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments