Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైడెన్‌ కు కరోనా టీకా రెండో డోసు

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (11:24 IST)
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌ 21న బైడెన్‌ ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో  ఫైజర్ వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను పోగొట్టేందుకే బహిరంగంగా టీకా తీసుకున్నట్లు బైడెన్‌ ప్రకటించారు.

కరోనా వ్యాప్తి నివారణకు వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరి. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. రెండో సారి టీకా తీసుకుంటున్న సందర్భంలో కాస్త ఒత్తిడికి గురయ్యానని అన్నారు.

అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందించడమే తన ప్రథమ కర్తవ్యమని బైడెన్‌ పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు అమెరికాలో 2,23,85,975 మంది కరోనా బారిన పడగా, 3,74,072 మంది మరణించారు.

అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండడం, కొత్తరకం స్ట్రెయిన్‌ కరోనాతో అమెరికాలో తీవ్ర అలజడి నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments