భూమికి పెను ముప్పు.. దూసుకొస్తున్న ఉల్కలు.. 3 అణు బాంబులతో సమానమైన విధ్వంసం!

భూమికి పెను ముప్పు పొంచివున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం.. భూమివైపు వెయ్యి ఉల్కలు (ఆస్ట్రాయిడ్స్) వేగంగా దూసుకొస్తున్నట్టు వెల్లడించారు. వీటివల్ల ప్రపంచం అంతరించి పోతుందని

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (08:26 IST)
భూమికి పెను ముప్పు పొంచివున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం.. భూమివైపు వెయ్యి ఉల్కలు (ఆస్ట్రాయిడ్స్) వేగంగా దూసుకొస్తున్నట్టు వెల్లడించారు. వీటివల్ల ప్రపంచం అంతరించి పోతుందని వారు అంటున్నారు. 
 
నిజానికి 2012లో ప్రపంచం అంతరించిపోతుందని చాలా ప్రచారం జరిగింది. అలా జరగకపోవడంతో ఇలాంటి వాటిని ప్రజలు నమ్మడం లేదు. అయితే ఇపుడు నిజంగానే భూమికి పెను ముప్పు పొంచి ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు వెయ్యి ఉల్కలు భూమి వైపు అతి వేగంగా దూసుకొస్తున్నట్లు గుర్తించారు.
 
గంటకు 60 వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆస్ట్రాయిడ్లతో ప్రపంచ వినాశనం తప్పదని అంచనా వేస్తున్నారు. 2009 ఈఎస్ అనే పేరు గల ఉల్క అతి త్వరలోనే భూమిని ఢీకొట్టవచ్చని చైనాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. 10 మైళ్ళ వెడల్పు ఉన్న ఈ అతి పెద్ద ఆస్ట్రాయిడ్ మూడు బిలియన్ అణు బాంబులతో సమానమైన విధ్వంసం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో భూమిపైనున్న మూడో వంతు జీవరాశి నాశనమవుతుందని భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments