Webdunia - Bharat's app for daily news and videos

Install App

850 మంది భారతీయ ఖైదీల విడుదల....

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:16 IST)
సౌదీ జైళ్ళ నుంచి 850 మంది భారతీయ ఖైదీలకు విముక్తి లభించనుంది. ప్రస్తుతం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. ఇందుకోసం ప్రధాని తన ప్రొటొకాల్‌ను సైతం పక్కనపెట్టేశారు. 
 
ఆ తర్వాత సౌదీ యువరాజు, ప్రధానమంత్రిలు ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా, సౌదీలో వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఏకంగా 850 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా మోడీ కోరడం, దానికి సౌదీ యువరాజు సమ్మతించడం జరిగింది. 
 
అలాగే, ఇప్పటివరకు లక్షా 75 వేలుగా ఉన్న భారత్ హజ్ యాత్రికుల కోటా సంఖ్యను రెండు లక్షలకు పెంచుతున్నట్టు కూడా తెలిపారు. కాగా, భారత్ పర్యటనకు ముందు పాకిస్థాన్‌లో పర్యటించిన సౌదీ యువరాజు.. పాకిస్థాన్‌కు చెందిన 2000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments