Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మగ్లింగ్ చేశాడనీ...! నడి రోడ్డుపై నరికేశారు..!! ఎక్కడ..?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (11:28 IST)
ముంబయి పేలుళ్ళ సంఘటనలో ఓ మనిషికి శిక్ష విధించడానికి భారత దేశంలో ఒకటి కాదు రెండు కాదు 22 యేళ్ల పట్టింది. కాని కొన్ని దేశాలలో అలా కాదు. అక్కడికక్కడే శిక్షలు వేసేస్తారు. నడిరోడ్డు మీదే నరికేస్తారు. స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని సౌదీ అరేబియాలో బహిరంగంగా నరికేశారు.
 
హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి సౌదీ అరేబియా అధికారులు మరణ దండన అమలు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన షా ఫైజల్ అజీజ్ షా అనే స్మగ్లర్.. తమ దేశ పౌరులను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చుతున్నాడని అధికారులు ఆగ్రహించారు. 
 
అతనికి రెండు నెలల క్రితమే బహిరంగ మరణ దండన విధించారు. అయితే రంజాన్ మాసం కావడంతో ఆ శిక్షను 50 రోజుల పాటు నిలిపేశారు. అయితే రంజాన్ ముగియడంతో తిరగి షరియత్ చట్టాల అమలును ప్రారంభించారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments