Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటనకు రానున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:16 IST)
రష్యా అధిపతి వ్లాదిమిర్ పుతిన్ సోమవారం నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్ - రష్యా స్నేహబంధం 21వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
భారత్ రష్యాల దేశాల మధ్య చిరకాల స్నేహంబంధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు అధినేతల మధ్య జరిగే చర్చల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. అనేక అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా, 200 హెలికాఫ్టర్ల తయారీపా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఆయన రష్యాకు తిరిగి బయలుదేరి వెళతారు. పుతిన గౌరవార్థం ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments