Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటనకు రానున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:16 IST)
రష్యా అధిపతి వ్లాదిమిర్ పుతిన్ సోమవారం నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్ - రష్యా స్నేహబంధం 21వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
భారత్ రష్యాల దేశాల మధ్య చిరకాల స్నేహంబంధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు అధినేతల మధ్య జరిగే చర్చల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. అనేక అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా, 200 హెలికాఫ్టర్ల తయారీపా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఆయన రష్యాకు తిరిగి బయలుదేరి వెళతారు. పుతిన గౌరవార్థం ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments