Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైవ్‌లో రైళ్లు ఎక్కడానికి భారతీయులకు అనుమతి లేదా? ఏం జరుగుతోంది? (video)

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (18:37 IST)
భారతీయ విద్యార్థులు, ఇతర విదేశీయులను కైవ్‌లో రైళ్లు ఎక్కేందుకు అనుమతించడం లేదు. వోక్జాల్ రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థి మంగళవారం ఒక వీడియోలో మాట్లాడారు.
 
ఉక్రెయిన్ రాజధానిలోని భారత రాయబార కార్యాలయం భారతీయులందరినీ అత్యవసరంగా నగరం నుండి నిష్క్రమించమని కోరిన కొన్ని గంటల తరువాత భారత రాయబార కార్యాలయం సలహా మేరకు భారతీయ విద్యార్థులు రైల్వే స్టేషన్‌కు వచ్చారని విద్యార్థి అన్ష్ పండిట్ వీడియోలో తెలిపారు. 
 
కానీ గార్డులు భారతీయులను లేదా విదేశీయులను అనుమతించడం లేదని చెప్పారు. భారత జెండాను వుంచినా ఫలితం లేదు. భారత రాయబార కార్యాలయం సాధ్యమైనంత త్వరగా మమ్మల్ని ఇంటికి చేర్చుతుందని ఆశిస్తున్నట్లు ఆ విద్యార్థి చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments