Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైవ్‌లో రైళ్లు ఎక్కడానికి భారతీయులకు అనుమతి లేదా? ఏం జరుగుతోంది? (video)

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (18:37 IST)
భారతీయ విద్యార్థులు, ఇతర విదేశీయులను కైవ్‌లో రైళ్లు ఎక్కేందుకు అనుమతించడం లేదు. వోక్జాల్ రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థి మంగళవారం ఒక వీడియోలో మాట్లాడారు.
 
ఉక్రెయిన్ రాజధానిలోని భారత రాయబార కార్యాలయం భారతీయులందరినీ అత్యవసరంగా నగరం నుండి నిష్క్రమించమని కోరిన కొన్ని గంటల తరువాత భారత రాయబార కార్యాలయం సలహా మేరకు భారతీయ విద్యార్థులు రైల్వే స్టేషన్‌కు వచ్చారని విద్యార్థి అన్ష్ పండిట్ వీడియోలో తెలిపారు. 
 
కానీ గార్డులు భారతీయులను లేదా విదేశీయులను అనుమతించడం లేదని చెప్పారు. భారత జెండాను వుంచినా ఫలితం లేదు. భారత రాయబార కార్యాలయం సాధ్యమైనంత త్వరగా మమ్మల్ని ఇంటికి చేర్చుతుందని ఆశిస్తున్నట్లు ఆ విద్యార్థి చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments