Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో 22 ఏళ్ల వ్యక్తిని చంపేసిన రోబో: ఆపరేటింగ్ తేడా వల్లే..?

Webdunia
గురువారం, 2 జులై 2015 (15:10 IST)
టెక్నాలజీ ఎంత పెరిగినా అది మనిషి ఆయువుకే దెబ్బని పరిశోధకులు తెలిపిన సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఇతరత్రా ఉపకరణాలతో మనిషి ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పటికే పలు పరిశోధనలు వెల్లడించిన నేపథ్యంలో ఓ రోబో మనిషి ప్రాణం తీసింది. రోబోటిక్స్ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో విషాదం చోటుచేసుకుంది. మనిషికి సాయపడుతుందనుకుని మనిషి కనిపెట్టిన రోబోనే ఆ మనిషినే కాటేసింది.
 
జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్లాంటులో రకరకాల కార్యకలాపాలను నిర్వహించడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్‌లో పనిచేస్తున్న 22 ఏళ్ల వ్యక్తిని రోబో ఒక మెటల్ ప్లేట్‌కు క్రష్ చేసి చంపేసింది. 
 
అయితే, ఇందులో రోబో తప్పిదమేమీ లేదని... కేవలం మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆపరేటింగ్‌లో తేడా వల్లే ఈ ఘోరం సంభవించిందని తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments