Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి భారత్‌కు కారులోనే వచ్చేశారు.. విమానం ఎక్కనేలేదు..

అమెరికా నుంచి భారత్‌కు రావాలంటే.. పాస్‌పోర్ట్, వీసా సిద్ధం చేసుకోవాలి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట మాత్రం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు విమానంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (09:38 IST)
అమెరికా నుంచి భారత్‌కు రావాలంటే.. పాస్‌పోర్ట్, వీసా సిద్ధం చేసుకోవాలి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట మాత్రం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు విమానంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా భారత్ వెళ్లేందుకు రోడ్డుమార్గం ఎంచుకున్నారు.


విమానంలో వెళ్లేదానికంటే.. థ్రిల్ కోసం రాజేష్ కపాడియా, దర్శన్ అనే భారత జంట.. సొంత వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో నిత్యావసర వస్తువులు సిలిండర్లు ఇలా అన్నీ సిద్ధం చేసుకుని హోం రన్‌ పేరుతో అమెరికా నుంచి యాత్రను ప్రారంభించారు. యాత్రలో ప్రతి కదలికలను తమ కుటుంబసభ్యులకు తెలిసేలా జీపీఎస్‌ సిస్టమ్‌ను వాహనానికి అనుసంధానం చేశారు. అంతే అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. 
 
ఇండియాకు చేరే క్రమంలో చైనా మిలట్రీ విభాగం వీరి వాహనానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో 17వేల కిలోమీటర్లు చుట్టూ తిరిగి చివరికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ యాత్ర 61 రోజులు సాగిందని రాజేశ్‌, దర్శన్‌ల జంట వెల్లడించింది. 19 దేశాల్లో 37వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరుకున్నట్లు ఆ జంట చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments