Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలట్‌కు గుండెపోటు.. గాల్లో ప్రయాణికుల ప్రాణాలు... తర్వాత ఏమైంది?

కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో పైలట్‌కు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులకు ముచ్చెమటలు పోశాయి. గజగజ వణికిపోయారు.

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (09:30 IST)
కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో పైలట్‌కు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులకు ముచ్చెమటలు పోశాయి. గజగజ వణికిపోయారు. 
 
అనేక మంది ప్రయాణికులు తమకిదే చివరి రోజని భావించి తమతమ ఇష్టదైవాలను ప్రార్థించారు. అయితే, ప్రయాణికులు ప్రాణాలు ప్రార్థనలు ఫలించడంతో విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దోహా నుంచి రోమన్ వెళ్తున్న ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో పైలట్‌ ఒక్కసారిగా గుండెపోటుకు వచ్చింది. ఈ విషయాన్ని విమాన ప్రయాణికులకు తెలిపి... అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించాడు. 
 
వారు తక్షణం అనుమతి ఇవ్వడంతో విమనాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలో ఉన్న 225 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments