Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీతో భారత్‌లో అడుగుపెడతాం.. సౌత్ కొరియా కంపెనీ

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:02 IST)
చైనాకు చెందిన 118 యాప్‌ల తొలగింపులో భాగంగా పబ్జీని కూడా ఇటీవల భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ గేమ్ తయారు చేసిన సౌత్ కొరియా కంపెనీ స్పందించింది. తిరిగి భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నట్టుగా తెలిపింది. 
 
తాము పరిస్థితులను అన్నింటిని గమనిస్తున్నామని, త్వరలోనే భారత్‌లో అడుగుపెడతామని ధీమాగా చెప్తోంది.  చైనా మూలాలు ఉండవు కాబట్టి త్వరలో ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేసింది.  
 
వాస్తవానికి పబ్జీ గేమ్‌ను సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ తయారు చేసింది. కానీ పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ప్రమోట్ చేస్తోంది. దీంతో భారత్‌లో ఈ వర్షన్‌పై నిషేధం విధించారు. ఈ చర్యతో సౌత్ కొరియా కంపెనీ దిగివచ్చింది. 
 
ఇక నుంచి తమ గేమింగ్ యాప్‌తో టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటించింది. రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతల్ని పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments