Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేసియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (09:12 IST)
ఇండోనేసియాలోని దక్షిణ దిశలో ఉన్న సముద్రం గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఇక్కడ అప్పుడప్పుడు భూకంపాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదు కాగా, తాజాగా సంభవించిన భూకం 7.0గా రిక్టర్ స్కేల్‌పై నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 
 
ఈ భూకంపం వలన సునామీ ఏర్పడే పరిస్థితి కనిపించలేదన్నారు. కనుక ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలని తెలిపారు. ఇండోనేసియాలోని నెబె నగరానికి 132 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 547 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభించిందని తెలిపారు. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం సంభవించలేదని యూఎస్ జియోలాజికల్ సర్వీసు వెల్లడించింది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments