Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ఆవరణలో మోసగత్తె బిడ్డకు పాలిచ్చిన మహిళా పోలీస్... ఫోటో వైరల్...

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (20:17 IST)
బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు చేతిలో పెట్టి వెళ్లింది. కొద్దిసేపటికే ఆ బిడ్డ పాల కోసం కెవ్వుమంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. 
 
కన్నతల్లి కోర్టు బోనులో విచారణను ఎదుర్కొంటోంది. చేతుల్లో పసిబిడ్డ ఆకలితో ఏడుస్తోంది. అంతే... ఆ మహిళా పోలీసు బిడ్డకు అక్కడే పాలిచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్లో వైరల్ అయ్యింది. ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఐతే కోర్టు విచారణ ముగిసిన తర్వాత బిడ్డ కన్నతల్లి తన బిడ్డకు మహిళా పోలీసు పాలివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments