Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ఆవరణలో మోసగత్తె బిడ్డకు పాలిచ్చిన మహిళా పోలీస్... ఫోటో వైరల్...

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (20:17 IST)
బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు చేతిలో పెట్టి వెళ్లింది. కొద్దిసేపటికే ఆ బిడ్డ పాల కోసం కెవ్వుమంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. 
 
కన్నతల్లి కోర్టు బోనులో విచారణను ఎదుర్కొంటోంది. చేతుల్లో పసిబిడ్డ ఆకలితో ఏడుస్తోంది. అంతే... ఆ మహిళా పోలీసు బిడ్డకు అక్కడే పాలిచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్లో వైరల్ అయ్యింది. ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఐతే కోర్టు విచారణ ముగిసిన తర్వాత బిడ్డ కన్నతల్లి తన బిడ్డకు మహిళా పోలీసు పాలివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments