Webdunia - Bharat's app for daily news and videos

Install App

జి-20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగింత

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (18:44 IST)
జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగింది. ఇందులో జి-20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వీకరించారు. అయితే, డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ఆయన స్వీకరించారు. జి20 దేశాల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన విషయమని అభివర్ణించారు. 
 
కాగా, ఈ అధ్యక్ష బాధ్యతలను డిసెంబరు ఒకటో తేదీ 2022 నుంచి డిసెంబరు ఒకటి 2023 వరకు కొనసాగుతారు. వచ్చే యేడాది భారత్‌లోనే ఈ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. బాలిలో జరిగిన జి20 సదస్సులో సభ్య దేశాధినేతలు ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోడీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. వచ్చే భారత్‌లో జరిగే జి20 దేశాల సదస్సును వివిధ నగరాల్లో నిర్వహించేలా చూస్తామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments