Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి కాల్ చేసిన జో బైడెన్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:51 IST)
అమెరికా ఎన్నికల సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకరకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతు పలికారు. కానీ ట్రంప్ ఘోరంగా ఓడిపోయి బైడెన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్ష్యుడు జొ బైడెన్ ప్రధాని మోదీకి కాల్ చేశారు. 
 
మోదీతో బైడెన్ మాట్లాడడం ఇదే తొలిసారి. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతల మీద చర్చ జరిగినట్టు చెబుతున్నారు. వాతావరణ మార్పుల మీద ఇరు దేశాల మధ్య ఉన్న సహకారం అలానే కొనసాగించాలని చర్చలలో నిర్ణయం తీసుకున్నారు.
 
ఇక వెంటనే మోదీ జో బైడెన్ దంపతులను భారత పర్యటనకు మోదీ ఆహ్వానించారు. ఇండో పసిఫిక్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నామని మోదీ బైడెన్‌కు తెలిపారు. ఇక ఈ అంశాలను మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments