Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషులకు ఇకపై పందుల అవయవాలు: కిడ్నీ, గుండె మ్యాచ్ అవుతాయట...?

అవయవ మార్పు శస్త్ర చికిత్సల కోసం అమెరికాలో ఒక లక్షా 16వేల 800 మంది ఎదురుచూస్తున్నారు. అవయవదానం ద్వారా మార్పునకు కావాల్సిన అవయవాలు చేతికందకపోవడంతో కొరత ఏర్పడింది.

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (16:05 IST)
అవయవ మార్పు శస్త్ర చికిత్సల కోసం అమెరికాలో ఒక లక్షా 16వేల 800 మంది ఎదురుచూస్తున్నారు. అవయవదానం ద్వారా మార్పునకు కావాల్సిన అవయవాలు చేతికందకపోవడంతో కొరత ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో పందుల అవయవాలను మనుషులకు అమర్చవచ్చా అనే దానిపై జరిగిన పరిశోధనలో సానుకూల ఫలితం వచ్చింది. పందుల కిడ్నీలు, హృదయాలు వంటి అవయవాలు మనుషులకు సరిపోతాయని వెల్లడి అయ్యింది. 
 
అవయవ మార్పుల కోసం పందుల అవయవాలను భద్రపరిచేందుకు పెర్వ్ అనే వైరస్‌ను ఉపయోదిస్తున్నారు. ఇప్పటి వరకు 37 పందుల అవయవాలు పెర్వ్ వైరస్ ద్వారా భద్రపరిచారు. తద్వారా భవిష్యత్తులో పందుల అవయవాలను మనుషులకు మార్పిడి చేసే ఛాన్సుందని పరిశోధకులు అంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments