Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు శాపంగా మారారు: ముషారఫ్ ఆరోపణ

పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ దేశం పట్ల మోదీ శాపంగా పరిణమించారని ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (11:11 IST)
పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ దేశం పట్ల మోదీ శాపంగా పరిణమించారని ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ వల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ ఏకాకిగా మారుతోందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ సమాజాన్ని దౌత్యపరంగా మోదీ తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్నారని ముషారఫ్ అన్నారు. 
 
నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ గూఢచారి కాదని భారత్ వాదిస్తున్న నేపథ్యంలో.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థ అని మనమెందుకు చెప్పాలని ముషారఫ్ ప్రశ్నించారు. లష్కరే తాయిబా, జమాద్ ఉద్దవాలు దేశ భక్తి గల సంస్థలని ఇటీవలన ముషారఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఈ సంస్థల కార్యకర్తలు దేశం కోసం తమ ప్రాణాలను కూడా అర్పించారని ఆయన అన్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీస్ సయీద్ కు కూడా ఆయన మద్దతు పలికారు. తన హయాంలో పాకిస్థాన్ దౌత్యనీతి దూకుడుగా ఉండేదని.. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు ఏమాత్రమైనా గౌరవం ఉందా? అంటూ ప్రశ్నించారు. పాకిస్థాన్ దౌత్యనీతికి కాలం చెల్లిపోయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments