Webdunia - Bharat's app for daily news and videos

Install App

People for sale: మనుషులను అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు...

ప్రపంచం 21వ శతాబ్దంలో జీవిస్తున్నామంటూ వేదికలపై గొప్పగా చెప్పుకుంటుంటాం. అయినా ఇంకా రాతియుగపు ఆనవాళ్లను అలాగే మోసుకెళుతున్నాం. సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా మనుషులను కూడా కొనుక్కు వెళుతున్నారు జనం.

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (10:01 IST)
ప్రపంచం 21వ శతాబ్దంలో జీవిస్తున్నామంటూ వేదికలపై గొప్పగా చెప్పుకుంటుంటాం. అయినా ఇంకా రాతియుగపు ఆనవాళ్లను అలాగే మోసుకెళుతున్నాం. సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా మనుషులను కూడా కొనుక్కు వెళుతున్నారు జనం. లిబియా రాజధాని ట్రిపోలీలో జరుగుతున్న ఈ బానిస వ్యాపారం… ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. 
 
సంక్షోభాలతో అతలాకుతలమైన ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపాకు వలసపోతున్న శరణార్థుల్ని లిబియా స్మగ్లర్లు అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు. ఒక్కోవ్యక్తిని రూ.20 నుంచి రూ.30 వేల వరకు వెలకట్టి అమ్మేస్తున్నారు. రోజువారీ కూలీల కింద విక్రయిస్తున్నారు. కొన్న వ్యక్తులు వీరిని వ్యయసాయ పనులు లేదా నిర్మాణ రంగం తదితర పనుల కోసం తీసుకువెళుతున్నారు. 
 
ఆరోగ్యంగా ఉండి, కండబలం ఎక్కువగా ఉన్న యువకులు ఎక్కువ రేటు పలుకుతున్నారు. స్మగ్లర్ల పడవలపై ఐరోపా దేశాలు విరుచుకుపడుతుండటంతో.. శరణార్థుల్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో దిక్కుతెలియని స్మగ్లర్లు వారిని వేలంలో విక్రయించేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments