Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై భర్తలకు కేంద్రం ఝులక్... ఏం చేసిందో తెలుసా?

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (09:24 IST)
ఎన్నారై భర్తలకు కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. కట్టుకున్న భార్యలను స్వదేశంలో వదిలిపెట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసింది. ఈ విషయాన్ని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
దీనిపై డబ్ల్యూసీడీ అధికారులు స్పందిస్తూ, ఇలాంటి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. భార్యలను స్వదేశంలో విడిచిపెడితే భర్తలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేరాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పాస్‌పోర్టులను రద్దు చేయడంతో పాటు కొన్ని కేసుల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీచేసే అవకాశం ఉందని తెలిపారు. 
 
క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని అరెస్టు నుంచి ఉద్దేశ్యపూర్వకంగా తప్పించుకోవడంతో పాటు కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఎన్నారై భర్తలకు దర్యాప్తు సంస్థలు లుకౌట్ నోటీసులు జారీచేసే అధికారం ఉందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments