Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై భర్తలకు కేంద్రం ఝులక్... ఏం చేసిందో తెలుసా?

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (09:24 IST)
ఎన్నారై భర్తలకు కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. కట్టుకున్న భార్యలను స్వదేశంలో వదిలిపెట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసింది. ఈ విషయాన్ని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
దీనిపై డబ్ల్యూసీడీ అధికారులు స్పందిస్తూ, ఇలాంటి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. భార్యలను స్వదేశంలో విడిచిపెడితే భర్తలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేరాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పాస్‌పోర్టులను రద్దు చేయడంతో పాటు కొన్ని కేసుల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీచేసే అవకాశం ఉందని తెలిపారు. 
 
క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని అరెస్టు నుంచి ఉద్దేశ్యపూర్వకంగా తప్పించుకోవడంతో పాటు కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఎన్నారై భర్తలకు దర్యాప్తు సంస్థలు లుకౌట్ నోటీసులు జారీచేసే అధికారం ఉందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments