Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ ఉచ్చు... విచారణకు రావాల్సిందే.. పాక్ సుప్రీంకోర్టు

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ వ్యవహారం ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జిట్) ఎదుట షరీఫ్ విచారణక

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:35 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ వ్యవహారం ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జిట్) ఎదుట షరీఫ్ విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పైగా, ఈ కేసులో నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ పాత్రపై కూడా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. 
 
పైగా, ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి, 60 రోజుల్లోనే నివేదికను సమర్పించాలంటూ జిట్‌ను ఆదేశించింది. అంటే మరో రెండు నెలల్లో షరీఫ్ భవితవ్యం తేలిపోనుంది. షరీఫ్‌పై కోర్టు విచారణకు ఆదేశించడంతో పాలనపై సైన్యం పట్టుబిగించేందుకు సిద్ధమవుతోంది. పనామా పేపర్స్ వ్యవహారంలో షరీఫ్ రాజీనామా చేయాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ తొలి నుంచీ డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments