Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం - 39 మంది వలసదారుల మృతి

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (11:56 IST)
అమెరికాలోని పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో ఏకంగా 39 మంది వలసదారులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 66 మంది ఉన్నారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో ఏడుగురు పారిపోయారు. 
 
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని శరణార్థులుగా గుర్తించి ప్రత్యేక శిబిరాలకు తరలిస్తుంటారు. ఆ విధంగానే 66 మంది శరణార్థులను ఒక బస్సులో తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులోని 39 మంది వలసదారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘాట్‌ రోడ్డులో వెళుతుండగా బస్సు అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. 
 
ఇటీవల కొలంబియా నుంచి 66 మంది వలసదారులు అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించారు. వీరందరినీ సరిహద్దు వద్ద విధుల్లో ఉండే సైనికులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారందరినీ గౌలాకా శరణార్థ శిబిరానికి తరలిస్తుండగా ఘాట్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించేక్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన తర్వాత ఏడుగురు వలసదారులు పారిపోయారు. వారికోసం అమెరికా పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments