Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ కమాండర్లకు విషమిచ్చి చంపేసిన భద్రతా దళాలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (11:02 IST)
పాకిస్థాన్ తాలిబన్ వర్గాలు పాక్ భద్రతా దళాలపై గుర్రుగా ఉన్నాయి. శాంతి చర్చల కోసం వెళ్లిన తాలిబన్ కమాండర్లను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన భద్రతా దళాలు విషమిచ్చి చంపాయని పాక్ తాలిబన్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన తెహ్రీక్ ఈ తాలిబన్ (టీటీపీ), 2009లో ఐదుగురు సభ్యులు శాంతి చర్చల నిమిత్తం పెషావర్ వెళ్లగా వారిని అరెస్ట్ చేశారని తాలిబన్ వర్గాలు తెలిపాయి. 
 
తాలిబన్ కమాండర్లను పాక్‌లోని వివిధ జైళ్లలో ఉంచి హింసించారని, మంగళవారం నాడు విషమిచ్చి చంపారని తాలిబన్ సంస్థ ఆరోపించింది. 2007 నుంచి 2009 వరకూ స్వాత్ లోయలో కఠిన షరియా చట్టాలను, బహిరంగ మరణశిక్షలను అమలుచేయించిన ముస్లిం ఖాన్, మహబూబ్ ఖాన్‌లు విషమిచ్చి చంపిన వారిలో ఉన్నారని తాలిబన్ తెలిపింది.  

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments