Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయిలు.. అమ్మాయిలు కలిసి కూర్చొంటే రూ.5 వేల జరిమానా.. వర్శిటీ ఆదేశం

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2016 (13:44 IST)
మతమౌఢ్యానికి ప్రతీకగా నిలిచిన పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులపై కొన్ని రకాల కఠిన ఆంక్షలను విధించింది. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి నడిచినా.. ఒకే బల్లపై కూర్చొన్నా భారీగా అపరాధం విధిస్తామని ప్రకటించింది. 
 
ఈ మేరకు పాకిస్థాన్‌లోని స్వాత్‌ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. యువతీయువకులు ఒకరితో ఒకరు కలిసి తిరగకూడదని కలిసి కూర్చోకూడదని క్యాంపస్‌లో నోటీసులు జారీ చేసింది. 
 
ఒక వేళ ఎవరైనా ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే.. రూ.50 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ విషయాన్ని పాక్‌ మీడియా ప్రధానంగా పేర్కొంది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments