Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధం... తగిన బుద్ధిచెబుతామంటున్న పాక్ ఆర్మీ జనరల్

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రకటించారు. భారత్‌పై దాడి జరిపి తగిన బుద్ధి చెపుతామని ఆయన హెచ్చరించారు.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (12:17 IST)
భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రకటించారు. భారత్‌పై దాడి జరిపి తగిన బుద్ధి చెపుతామని ఆయన హెచ్చరించారు. 
 
పాకిస్థాన్‌తోక జాడిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా స్పందించారు. 
 
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు తమ దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయన్నారు. భారత్ దుస్సాహసానికి దిగితే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. 
 
భారత్ చెబుతున్న సర్జికల్ స్ట్రయిక్స్ అంతా ఒట్టిదేనని ఆయన కొట్టిపడేశారు. మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌కు సిద్ధమన్న భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments