Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం.. త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరి!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (18:45 IST)
ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపుతోంది. పెషావర్‌ సైనిక పాఠశాలపై తాలిబన్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన తర్వాత కళ్లు తెరిచిన పాకిస్థాన్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు శ్రీకారం చుట్టుంది. ఇందులోభాగంగా... వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఉగ్రవాదులను ఉరి తీయాలని నిర్ణయించి, ఇప్పటికే 8 మందికి శిక్షలను అమలు కూడా చేసింది. 
 
తాజాగా త్వరలోనే మరో సుమారు 500 మంది ఉగ్రవాదుకు ఉరిశిక్ష అమలు చేస్తామని పాకిస్థాన్ మంత్రి ప్రకటన చేశారు. ఉగ్రవాదులకు శిక్షలను వేగవంతం చేయనున్నామని పాక్ స్పష్టం చేసింది. పాక్ మంత్రి ప్రకటన వాస్తవరూపం దాలిస్తే, ప్రపంచ ఉగ్రవాద సమస్యకు సగం పరిష్కారం దొరికినట్టే. తీవ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్‌లో కఠిన చర్యలు తీసుకుంటే తీవ్రవాదులు నిలువ నీడ కోల్పోయినట్టే! 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments