Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 26, 2008.. ముంబై దాడి ముష్కరుడికి పాక్‌లో బెయిల్!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (17:15 IST)
పాక్ తాలిబన్లు పెషావర్‌లో కొనసాగించిన నరమేధంతో ఓ వైపు పాక్ జాతీయులు విలపిస్తుంటే... మరోవైపు ఉగ్రవాద నాయకుడికి పాక్ కోర్టు బెయిల్ మంజూరు చేసి యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదీ ముంబై దాడుల ముష్కరుడికి పాక్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. 
 
నవంబర్ 26, 2008లో లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్మాదంతో ముంబయిపై చేసిన దాడుల్లో 166 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే తాయిబా సీనియర్ కమాండర్ అయిన జకీ-ఉర్-రెహ్మాన్ లక్వీ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండి జైల్లో ఉన్నాడు. ఈ కిరాతకుడికి పాక్‌లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. 
 
26/11 ఘటనకు సంబంధించిన కేసును త్వరగా విచారించి, నిందితులకు శిక్ష ఖరారు చేయాలని ఓ వైపు పాక్‌ను ఇండియా కోరుతున్నప్పటికీ.. లక్వీకి బెయిల్ మంజూరు కావడం గమనార్హం. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Show comments