Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా.. ఆర్మీ పూర్తి మద్దతు

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (12:13 IST)
పాకిస్థాన్‌ను కరోనా వణికిస్తోంది. పాక్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పాకిస్థాన్‌లో 453 కేసులు నమోదైనాయి. ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం మాత్రమే పాకిస్థాన్‌లో 23 నుంచి 81కి పెరిగాయి. పంజాబ్‌లో గురువారం 33 నుంచి 78కి కరోనా కేసులు పెరిగాయి.
 
సింధ్ ప్రావిన్స్‌లో ఇప్పటి వరకు 245 కేసులు నమోదయ్యాయి. ఖైబర్ ఫక్తూంఖ్వా‌లో 23, ఇస్లామాబాద్‌లో 2, పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్‌24 మందికి కరోనా సోకింది. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ మీడియాతో మాట్లాడుతూ, కరోనాను ఎదుర్కొనే క్రమంలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఆర్మీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఎమర్జెన్సీ కేసుల కోసం ఆర్మీ మెడికల్ ఫెసిలిటీస్‌ను వాడుకోవచ్చని తెలిపారు.
 
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైద్య సలహాదారుడు డాక్టర్ జాఫర్ మీర్జా మీడియాతో మాట్లాడుతూ, కరోనా విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాకిస్థాన్ డాక్టర్లకు చైనా డాక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments