Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు పాకిస్థాన్ సంఘీభావం.. కరోనా మంచి పని చేసిందిగా..?!

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:42 IST)
కోవిడ్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం తెలిపారు. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. అన్ని దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా.. భారత్‌లో కోవిడ్ విలయమే సృష్టిస్తోంది.. ఈ తరుణంలో మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదాం అంటూ.. భారత్‌కు పిలుపునిచ్చారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
 
పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ సోషల్ మీడియాలో వేదికగా పేర్కొన్నారు ఇమ్రాన్. ఆయన ట్వీట్‌ను పరిశీలిస్తే.. భారత్ కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తోంది.
 
భారత్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నాను.. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ మహమ్మారి బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. మానవాళి ఎదుర్కొంటున్న ఈ అంతర్జాతీయ సవాల్‌పై మనమంతా కలిసికట్టుగా పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. ఎప్పుడూ పొరుగు దేశంపై కారాలు మిరియాలు నూరే పాకిస్థాన్ కరోనా విషయంలో మాత్రం సంఘీభావం తెలపడంపై భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments