Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం... 37 మంది దుర్మరణం

పాకిస్తాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది దుర్మరణం చెందారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-116 విమానంలో 47 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. కాగా ప్రమాదంలో ఇప్పటివరకూ 37 మంది మృతదేహాలను వెలికి తీశారు.

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (21:24 IST)
పాకిస్తాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది దుర్మరణం చెందారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-116 విమానంలో 47 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. కాగా ప్రమాదంలో ఇప్పటివరకూ 37 మంది మృతదేహాలను వెలికి తీశారు.
 
ఈ విమానం ఖైబర్ ఫంక్తూన్‌లో అబాటోబాద్ సమీపంలో కూలిపోయినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఐతే విమానం కూలిన ప్రాంతం అబోటోబాద్‌లో ఉండటంతో ఉగ్రవాదులేమయినా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే విమానంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments