Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ అసాధారణ నిర్ణయం.. అద్దెకు ప్రధాని అధికారిక నివాసం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:38 IST)
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. కరోనా కష్టాలతో పాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. దీంతో ఆ దేశ పాలకులు అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రి అధికారిక నివసాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా వచ్చే ఆదాయంతో కాస్తోకూస్తో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని భావిస్తున్నారు. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఒక్కపైసా కూడా అప్పు ఇచ్చేందుకు ఏ ఒక్క దేశం ముందుకురాలేదు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం.. అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ప్రధాన మంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది దేశంలో సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments