Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ అసాధారణ నిర్ణయం.. అద్దెకు ప్రధాని అధికారిక నివాసం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:38 IST)
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. కరోనా కష్టాలతో పాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. దీంతో ఆ దేశ పాలకులు అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రి అధికారిక నివసాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా వచ్చే ఆదాయంతో కాస్తోకూస్తో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని భావిస్తున్నారు. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఒక్కపైసా కూడా అప్పు ఇచ్చేందుకు ఏ ఒక్క దేశం ముందుకురాలేదు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం.. అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ప్రధాన మంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది దేశంలో సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments