Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ అసాధారణ నిర్ణయం.. అద్దెకు ప్రధాని అధికారిక నివాసం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:38 IST)
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. కరోనా కష్టాలతో పాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. దీంతో ఆ దేశ పాలకులు అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రి అధికారిక నివసాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా వచ్చే ఆదాయంతో కాస్తోకూస్తో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని భావిస్తున్నారు. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఒక్కపైసా కూడా అప్పు ఇచ్చేందుకు ఏ ఒక్క దేశం ముందుకురాలేదు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం.. అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ప్రధాన మంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది దేశంలో సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments