Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండున్నరేళ్ళలో 465 మందిని చంపేసిన పాకిస్థాన్ సర్కారు

గడచిన రెండున్నరేళ్ళలో 465 మందిని పాకిస్థాన్ సర్కారు ఉరితీసి చంపేసింది. అయితే, వీరింతా వివిధ నేరాల్లో ఉరిశిక్ష పడిన ఖైదీలే. నిజానికి పాకిస్థాన్‌లో ఉరిశిక్షలపై నిషేధం ఉండేది. ఈ నిషేధాన్ని పాకిస్థాన్ ప్ర

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (10:43 IST)
గడచిన రెండున్నరేళ్ళలో 465 మందిని పాకిస్థాన్ సర్కారు ఉరితీసి చంపేసింది. అయితే, వీరింతా వివిధ నేరాల్లో ఉరిశిక్ష పడిన ఖైదీలే. నిజానికి పాకిస్థాన్‌లో ఉరిశిక్షలపై నిషేధం ఉండేది. ఈ నిషేధాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం గత 2014లో ఎత్తివేసింది. ఆ తర్వాతే అంటే రెండున్నరేండ్లలో 465 మంది ఖైదీలను ఉరితీసింది. 
 
అంతర్జాతీయంగా ఉరిశిక్షలను అత్యధిక సంఖ్యలో అమలుచేస్తున్న దేశాల జాబితాలో చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్ తొలి నాలుగు స్థానాల్లో ఉండగా, పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. ఉగ్రవాదం, నేరాల తగ్గింపునకు ఉరిశిక్షలను అమలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ లక్ష్యాలను సాధించడంలో విఫలమైంది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి, జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించడానికి కూడా ఉరిశిక్షలను అమలుచేస్తున్నారని జస్టిస్ ప్రాజెక్ట్ పాకిస్థాన్ (జేపీపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరాహ్ బెలాల్ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments