Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పదేళ్లలో అత్యధిక అణుబాంబుల్ని కలిగివున్న దేశంగా పాకిస్థాన్!

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (11:34 IST)
మరో పదేళ్లలో అమెరికా, రాష్యా తర్వాత అత్యధిక అణుబాంబుల్ని కలిగివున్న దేశంగా పాకిస్థాన్ నిలుస్తుందని, పొరుగున ఉన్న భారత్ అంటే భయపడుతున్న పాకిస్థాన్.. భారీ ఎత్తున అణ్వస్త్రాల తయారీకి ప్రణాళికలు రూపొందించిందని 'వాషింగ్టన్ పోస్ట్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
 
సాలీనా 20 అణుబాంబులను తయారు చేసి దాచుకుంటున్న పాకిస్థాన్, వచ్చేపదేళ్లలో వేలకొద్ది బాంబులు ఒకేసారి వేస్తే వచ్చేంత శక్తితో కూడుకున్న 350 అణు ఆయుధాలను తయారు చేయనుందని వివరించింది. 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక అణుబాంబులున్న దేశాల్లో పాకిస్థాన్ టాప్-3లో నిలవనుందని అంచనా వేసింది.
 
"ఇండియా పేరు వింటేనే చాలు భయపడుతున్న పాకిస్థాన్ శరవేగంగా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోంది" అంటూ కార్నేజ్ ఎండోమెంట్స్ న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్ కో-డైరెక్టర్ టోబీ డాల్టన్, స్టిమ్సన్ సెంటర్ సహ వ్యవస్థాపకులు మైఖేల్ క్రిపాన్‌లు ఓ స్పెషల్ స్టోరీ రాశారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments