Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ

భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రవాద సంస్థల అగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెర

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (10:23 IST)
భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రవాద సంస్థల అగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపుదాడి జరిపిన విషయంతెల్సిందే. ఈ దాడులకు పాక్ ఆర్మీ బెంబేలెత్తి పోయింది. 
 
ముఖ్యంగా లష్కర్ ఏ తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు నేతృత్వం వహిస్తున్న హఫిజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్‌లకు పాక్ ఆర్మీ రక్షణ పెంచింది. స్వయంగా వారిని తమ సైనిక స్థావరాల్లో భద్రత కల్పించింది. ఫోర్ కార్ప్స్ ఆర్మీ క్యాంప్‌లో వీరికి రక్షణ కల్పించారు. 
 
భారత బలగాల మెరుపుదాడిలో లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చనిపోయారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఇద్దరు అగ్ర ఉగ్రవాద నేతలను పాక్ ఆర్మీ క్యాంపులకు మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత బలగాలు మళ్లీ కనుక మెరుపుదాడులు నిర్వహిస్తే వీరిద్దరికి ప్రాణహాని ఉంటుందని అనుమానించిన పాక్ ఆర్మీ వీరిని సురక్షిత స్థావరాలకు తరలించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments