Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను హెచ్చరించిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:28 IST)
విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పర్యటనలో నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ భారత్‌ను హెచ్చరించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఘాటు ఇండియన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. 
 
ఇటీవల, గతంలో సరిహద్దు, వాస్తవాధీన రేఖ వద్ద భారత్ పలుమార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్‌ను కలవరానికి గురిచేస్తోంది. దానివల్ల ప్రాంతీయ స్థిరత్వం ప్రభావితమవుతోంది" అని ఓ ప్రకటన వ్యాఖ్యానించారు. 
 
సరిహద్దు వద్ద రెచ్చగొట్టే క్రమంలో ఎలాంటి కాల్పులే జరిగినా ప్రతిస్పందన ఘాటుగా ఇస్తామనడంలో సందేహంలేదన్నారు. కాగా గతంలో పాకిస్థాన్ అనేక మార్లు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments